Home » Koffee With Karan 8
కాఫీ విత్ కరణ్ 8 సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్లో చెల్లెలు ఖుషీతో జాన్వీ కపూర్ సందడి చేశారు. బాయ్ ఫ్రెండ్, డేటింగ్ విషయాలపై ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కియారా సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది.