kolanur

    చెరువులో ఈతకు వెళ్లి తాత, ముగ్గురు పిల్లలు మృతి

    May 5, 2019 / 06:12 AM IST

    పెద్దపల్లి జిల్లా విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి తాతతోపాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సిద్దార్థ, ఆదర్శ్, జిత్తు అనే పిల్లలు వేసవి సెలవుల్లో ఓదెల మండలం కొలనూర్ లో ఉంటున్న తాత కస్తూరి రాజయ్య దగ్గరకు వెళ్లారు.  అయితే ముగ్గురు మనవళ్�

10TV Telugu News