Home » Kolkata
కలకత్తాలో మహిళా పోలీసుల టీమ్ ఆకతాయిల పాలిట అపర కాళికల్లా మారారు. మహిళల్ని వేధిస్తు తాట తీస్తామంటున్నారు. జనసముద్రంలా ఉండే కలకత్తా నగరంలోని పార్కులు..హాస్పిటల్స్, బస్టాండ్స్, కాలేజీలు వంటి పలు ప్రాంతాలలో యువతుల్ని, మహిళల్ని ఈవ్ టీజంగ్ చేస�
ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం ఘటన జరిగింది. కోల్కతాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు.
బ్లాక్ బస్టర్ పింక్ బాల్ టెస్ట్కు.. కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం జరగనుంది. భారత్, బంగ్లా మధ్య జరిగే ఈ చరిత్రాత్మక మ్యాచ్కు.. కోల్కతాలోన�
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ లో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. తొలి టెస్టును ఇండోరే వేదికగా ఆడుతున్నప్పటికీ రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా ఆడేలా బీసీసీఐ నిర్ణయి
2050 కల్లా ముంబై, కోల్కతా నగరాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. పెరుగుతున్న
టెస్ట్ మ్యాచ్ అంటే.. ఇన్నాళ్లు పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్
కోల్ కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డోన్స్ వేదికగా జరగనున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని మోడీ,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరు నేతలకు క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ నుంచి ఆహ్వా�
షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం (అక్టోబర్ 3)రోజున కోల్ కతాలోని శాటిలైట్ టౌన్ షిప్ సాల్ట్ లేక్ దగ్గర బాయ్ శక్తి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్మోకింగ్ అలారం మోగడంతో అప్రమత్తమైన షాపింగ్ మాల్ సిబ్బంది భయంతో బయటకు ప�
క్రికెట్లో షార్ట్ ఫార్మాట్ టీ20 అంటేనే ఓ క్రేజ్.. అందులోనూ ఐపీఎల్ లాంటి దేశీవాలీ లీగ్ అంటే విపరీతమైన అభిమానం. ఏటా బెంగళూరు వేదికగా జరిగే ఈ టోర్నీ వేలం ఈ సారి కొత్త ప్రదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనికి కారణం వచ్చే ఏడాది జరగాల్స�
దసరా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా కాళీకామాత గుర్తుకొస్తుంది. దసరాలో చేసే శరన్నవరాత్రి వేడుకలకు బెంగాల్ ముస్తాబవుతోంది. ఈ సంవత్సరం కలకత్తా వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దుర్గాదేవి భారీ విగ్రహాన్ని బంగారంతో