Home » Kolusu Partha Sarathy
పాలసీలు మార్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల పేరుతో లోన్స్ తీసుకుని నిధులను దారి మళ్లించారు.
ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు.