Home » Konaseema district
ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన పవన్పై అభిమానం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.
చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీ
అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.
అమలాపురంలో హై అలర్ట్ ..!
ప్రజల ఆకాంక్ష మేరకే కోనసీమ జిల్లా పేరు మార్పు
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది.
అమలాపురంలో అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా 46 మందిపై(Konaseema Violence)
పచ్చని సీమలో మండిన ఎర్రటి మంటలు.. కోనసీమ చరిత్రపై నల్లటి మచ్చలను మిగిల్చాయి.. అసలు కోనసీమలో ఇంతటి విద్వేషాన్ని రగిలించిందెవరు..? కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిందెవరు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీల నేతలు