Home » Konaseema district
కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస
అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన అవనసరం వివాదం అని మండిపడ్డారు.
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.
అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ..(Amalapuram High Tension)
ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని