Konaseema Politics

    ఒకే పార్టీలో ఉంటూ.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే స్కెచ్

    January 21, 2026 / 08:50 PM IST

    త్వరలో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్‌గా తోట త్రిమూర్తులు లేకపోతే చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అవకాశం ఇస్తారని ఓ ప్రచారం నడుస్తోంది.

10TV Telugu News