Home » Koraput
ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఐస్ క్రీమ్ తినటమే వారు చేసిన తప్పు. ఐస్ క్రీమ్ తిని చిన్నపిల్లలు, మహిళలతో సహా 70మంది ఆస్పత్రిపాలయ్యారు.
లోకో పైలట్ లేకుండానే రైలు ప్లాట్ఫామ్ నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా ఒడిశాలో చోటు చేసుకుంది. కోరాపుట్ పట్టణ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
ఆటలు, పాటలు, నాట్యం మనస్సుకు ఉల్లాసాన్ని..ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆటలంటే చిన్నతనమే గుర్తుకొస్తుంది. కానీ ఈనాటి పిల్లలకు ఆట అంటే వీడియో గేములే. ఆరుబైట ఆటలు లేవు..స్కూల్లో ఆటలు లేవు.దీంతో పుస్తల చదువులు తప్పవారికి ఇంకేమీ తెలీదు. అస్సలు ప్లే గ్�
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్ను స్వాధీనం చేసు�