Home » korukanti chandar
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికెట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు.
వివాదాలు, తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కొంత మంది బీఆర్ఎస్ నేతలు మళ్లీ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు