Home » korukonda
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొద్దిరోజుల సమయమే ఉండడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు
తుప్పుపట్టిన సైకిల్ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్కు టైర్లు, ట్యూబులు, చక్రాలు, పెడల్ లేవని.. బెల్ ఒక్కటే మిగిలిందని..
కరెంట్ ఛార్జీలు నేను ఎప్పుడైనా పెంచానా? చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా? ఇసుక అప్పట్లో 10 వేలు, ఇప్పుడు 50 వేలు. Chandrababu Naidu
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో 15రోజుల పసికందు కిడ్నాప్, హత్య