Home » Kota infant deaths
రాజస్థాన్లోని కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ ఒకనెలలోనే దాదాపు వంద మంది వరకు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందులు ప్రాణాలు క�