Home » Kothakota
వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో దారుణం జరిగింది. తన సొంత కూతురును కత్తితో పొడిచి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. తన తొమ్మిదేళ్ల కూతురు సింధును తల్లి కత్తితో పొడిచి చంపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ
వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.