Home » Kothakota Sreenivasa Reddy
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖరీదైన సెల్ఫోన్లు కొట్టేసి విదేశాల్లో అమ్మేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 703 ఫోన్లు సీజ్ చేశారు.
Hyderabad: రామేశ్వరం కేఫ్లో పేలుడుపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడిన ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు.