Home » Kottapalli
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట�