Home » kovid 19
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానిక ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చిన వారిని పర్యవేక్షించటాన�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధ