kovind

    కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి

    March 3, 2021 / 04:02 PM IST

    KOVIND భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన �

    చిత్తూరుకు రాష్ట్రపతి

    February 7, 2021 / 07:03 AM IST

    ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్‌లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలలో రాష్ట్రపతి కోవింద్‌కు.

    మెర్సీ డెత్ కోరుతూ…రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబసభ్యుల లేఖ

    March 15, 2020 / 03:54 PM IST

    నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప

    పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

    January 6, 2020 / 04:13 PM IST

    ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �

    దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించిన బిగ్ బీ…అలా అనిపించిందట

    December 29, 2019 / 02:46 PM IST

    బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బ‌చ్చన్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌  దాద

    ఆ కుర్చీనే అంత పని చేసింది: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

    November 12, 2019 / 12:52 PM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో వెంటనే రాష్టంలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోగా.. గవర్నర్ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి రా�

    రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు సాదరస్వాగతం

    October 14, 2019 / 04:42 AM IST

    5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి

    డచ్ రాజదంపతులకు ఢిల్లీలో ఘనస్వాగతం

    October 14, 2019 / 02:28 AM IST

    ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో

    క్రీడా పురస్కారాలు..అర్జున అవార్డు అందుకున్న సాయి ప్రణీత్

    August 29, 2019 / 02:31 PM IST

    హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �

    దేశం గర్వపడేలా చేసింది…పీవీ సింధుకి ప్రశంసల వెల్లువ

    August 25, 2019 / 01:46 PM IST

    BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.

10TV Telugu News