-
Home » koyambedu
koyambedu
CM Stalins : తన కాన్వాయ్ను నిలిపివేసి..అంబులెన్స్కు దారిచ్చిన సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్ను నిలిపివేసి..అంబులెన్స్కు దారిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి వల్ల 157మందికి కరోనా
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మంగళవారానికి(జూన్ 2,2020) జిల్లాలో కేస
మరో కోయంబేడు ? గుంటూరు వెజిటెబుల్ మార్కెట్ లో కరోనా
గుంటూరు కూరగాయల మార్కెట్ మరో కోయంబేడులా మారుతోంది. ఇక్కడ పనిచేసే 26మందికి కరోనా సోకింది. వీరిలో గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు చూడని ప్రాంతాల్లో సైతం కొత్తవి నమోద
ఏపీలో మరో 48 కరోనా కేసులు, 57కి పెరిగిన మరణాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,148 మంది
ఏపీలో 24 గంటల్లో 47 కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలను వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,136 శాంపిల్స్ పరీక్షంచగా.. అందులో 47 మందికి కొవిడ్-19 పా�
ఏపీ, తమిళనాడును వణికిస్తున్న ‘కోయంబేడు’
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ వణుకు పుట్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. చెన్నై శివారులో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ నుంచే కరోనా విస్తరిస్తోంద
ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48
ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా.. గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలే�