Home » kp Oli
చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�
భారత్ పై మరోసారి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ ఓలి. భారత్ నుంచి పౌరులు సరిహద్దుల తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటినవాళ్లకు టెస్టింగ్ తప�