Home » Kranthi Kiran
Dubbaka Bye elections:దుబ్బాక ఉప ఎన్నికకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ
Dubbaka bye elections : దుబ్బాక ఉప ఎన్నిక వేళ.. సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ – బీజేపీ నేతలు బాహాబాహీకి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు బస చేసిన హోటల్లోకి దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు.. రచ్చరచ్చ చేసేశారు. అసలు ఇ�