Home » krishna district pawan kalyan Yatra
పెడన వారాహి యాత్రలో నా మీద రాళ్ల దాడి చేస్తారని సమాచారం అందింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు నుంచి మూడు వేలమంది నాపై రాళ్లదాడి చేసేందుకు వస్తారని సమాచారం వచ్చింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.