Home » Krishna Water
జల వివాదంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ
తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.
సీఎం జగన్ సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.
తెలంగాణ జెన్కో KRMB కీలక ఆదేశాలు
తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకోం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ
తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. �
కృష్ణా నీరు రంగు మారింది. బురద రంగులో ఉండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో నీటి రంగు మారడంతో ఏమవుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గుర�