Home » Krishna waters
బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలీమెట్రిక్ విధానం, అదే విధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్ కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది.
జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం కోసమే వెళ్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా అశ్రద్ద చెయ్యని ప్రభుత్వం మాదని అంబటి అన్నారు.