Home » Krishna
కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.
విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.
నోట్ల కట్టలకు రెక్కలొచ్చేశాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి కత్తి కట్టి బరిలోకి దిగింది. తొడ కొట్టి సమరానికి సై అంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తూర�
సంక్రాంతి అంటే సంబరాల పండుగ. ముచ్చటగా మూడు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరూవాడ పండుగ శోభ కనిపిస్తుంది. కుటంబసభ్యులు అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే పందెపు రాయుళ్లకు కూడా పండగే. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేల జోరు మొదలవ
సంక్రాంతి శోభకు పల్లె పులకించిపోయింది. సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె �
సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, పిండివంటలు, కొత్త దుస్తులు.. ఇవే కాదు.. సంక్రాంతి సంబంరం అంటే నేనే అంటోంది కోడి పుంజు. కొక్కొరొకో అని కూయడమే కాదు తొడగొట్టి కోట్లు కురపిస్తానంటూ పందెం బరిలోకి దిగింది. బెట్టింగా బంగార్రాజ�
కృష్ణా : సంక్రాంతి సంబరాలతో పల్లెలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. కోడి పందాలు, పోట్టేలు పోటీలు, బసవన్నల సందడితో పల్లెలంతా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మూడు రోజులపాటు పడవ పోటీలు ఘనంగ�
సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంబరం. కొత్త దుస్తులు, పిండివంటకాలే కాదు మరో ప్రధానమైన సంబరం కూడా ఉంది. అదే కోడి పందేలు. సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పుంజుల సమరం ఖాయం. కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల కోట్ల రూప
ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయు
సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది.. వీటికంటే ముందు ఓ విషాదాన్ని కూడా తీసుకొచ్చింది. పల్లెల్లోని కోడిపందాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన సంచలనం అయ్యింది. చాట్రాయి మండలం చిత్తవూరు గొల్లగూడెంలో ఇద్�