Krishna

    పురాణాల్లో అక్షయ తృతీయ ప్రత్యేకతలు

    May 2, 2019 / 09:59 AM IST

    అక్షయ తృతీయ.. ఇదేదో బంగారం పండుగ అనుకుంటారు అందరూ. పురణాల్లో మాత్రం ఎంతో విశిష్టత ఉంది ఈ పర్వదినాలకు. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఘటనలు ఈ అక్షయ తృతీయ రోజు జరిగినవే. వాటిని ఓ సారి తెలుసుకుందాం.. లక్ష్మీదేవి పుట్టిన రోజు : – లక్ష్మీదేవి పుట్టిన రోజు �

    టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి

    April 16, 2019 / 01:40 AM IST

    కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రి�

    ఈవీఎంల మొరాయింపు : కృష్ణా జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

    April 11, 2019 / 03:42 PM IST

    కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో 2 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా అయింది. దీని ప్రభావంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, బాపులపాడు, గుడవాడ, మైలవరంలో పోలింగ్ కొనసాగుతోంది. భారీగా క్యూలైన్లలో న�

    భద్రత కట్టుదిట్టం : కృష్ణా జిల్లాకు కేంద్ర బలగాలు

    April 9, 2019 / 02:45 PM IST

    ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ �

    అప్పుడే రెచ్చిపోతే ఎలా : జగన్‌ సభలో పోలీసులపై దాడి

    April 4, 2019 / 04:42 AM IST

    కృష్ణా జిల్లా మైలవరం జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు �

    వైసీపీ నుంచి భర్త..ఇండిపెండెంట్ గా భార్య

    March 28, 2019 / 03:21 PM IST

    ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.   కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�

    కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

    March 24, 2019 / 05:21 AM IST

    అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే  బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు.  అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�

    కోటా శ్రీనివాసరావుకు అవమానం: కృష్ణగారైతే ఇలా చేసేవారా?

    March 23, 2019 / 06:55 AM IST

    తెలుగుతెరపై దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. పరాయి భాష నటుల దిగుబడిని తగ్గించమంటూ  కోటా శ్రీనివాసరావు మాట్లాడుతుండగా 'మా' అధ్యక్షుడు నరేష్ చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది.

    ఇంట్లో పెట్రో కెమికల్ బాంబు పేలుడు

    March 20, 2019 / 08:39 AM IST

    కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.

    కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

    March 19, 2019 / 03:07 AM IST

    అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా ప

10TV Telugu News