Home » Krishnapuram
గడిచిన పది రోజులుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న హార్దిక, ఈ ఉదయం గ్రామ శివారులోని ముళ్లపొదల దగ్గర శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని..
తిరుపతిలోని కృష్ణాపురం ఆన వద్ద సాయంత్రం బాబు సభ నిర్వహిస్తున్నారు. అయితే..బాబు ప్రసంగిస్తున్న సమయంలో..ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.