Krupanandam Family

    పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా

    January 8, 2020 / 02:41 PM IST

    కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యా�

10TV Telugu News