Home » KS Jawahar Reddy
అమ్మఒడి, గోరు ముద్ద, విద్యా కానుక తదితర పథకాల అమలు ద్వారా 2030లో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2023-24లోనే సాధించ వచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు.