Home » KTR
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు మున్సి
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ నలుగురు కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ వారిలో ఎవరో ఒకరు చురుకైన పాత్ర పోషించడం ఇప్పటి వరకూ చూశాం. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, మాజీ ఎంపీ కవిత…
అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్లో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంపై TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫోకస్ చేశారు. కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతివిశ్వాసంతో ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి ఓట్లు అడగాలని ఆదేశించారు. టీఆర్ఎస్ కౌన్సిలర�
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.