Home » KTR
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా అన్నట్టుగా కేంద్రం తీరు..
‘‘అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం తన సొంత పార్లమెంట్ సీటు అమేథీలో గెలవలేకపోయారు. అటువంటి నేత ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ జీ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్న వ్యక్తి మొదట తనను
అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. భక్తుల మనోభావాలని దెబ్బతీశారు..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి అంటూ బండిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.
తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించ�
కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నాగోల్ ఫ్లైఓవర్ను నిర్మించారని చెప్పారు. ఎల్బీ నగర్ ఉప్పల్ మధ్య ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు తగ్గట్లుగా అన్ని సౌకర్య�
ప్రారంభోత్సవానికి సిద్ధమైన నాగోల్ ఫ్లైఓవర్
పార్టీ పేరు మారినా మా డీఎన్ఏ తెలంగాణే..!