Home » KTR
కేటీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్
మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలిశామని, నేటి రోజు తాను ఈ విధంగా ప్రారం�
హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రవాణా వ్యవస్థను అందించే లక్ష్యంతో ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రూ.263 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్, 2,216 మీటర్ల పొడవుంది. ఇది కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉంటుంది.
తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో బల్క్ డ్రగ్ పార్కుల విషయంలో మాండవీయ విభిన్న రకాలుగా మాట్లాడారని చెప్పారు. మాండవీయ అసత్యాలు చెప్పి తెలంగాణ గుండెను గాయపరిచారని ఆయన అన్నార�
తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు. హైదరాబాద్ లో రెండు ముఖ్యమైన పెట్టుబడి సమావేశాల దృష్ట్యా ఆయన ఇక్కడే ఉంటూ వాటిల్లో పాల్గొనాల్సి ఉంది. జపాన్ కు చెందిన మారుతి సుజుకి సంస్థ ప్రతినిధుల
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా అన్నట్టుగా కేంద్రం తీరు..