Home » KTR
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న (మార్చి 5) హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, క్రీడా, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్య�
టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీ
టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటిఆర్ హాజరయ్యాడు. ఇక ఈవెంట్ లో..
రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట�
Minister KTR: హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా-ఈ రేసును తిలకించేందుకు భారీ సంఖ్యలో రాజకీయ, సినీ, క్రీడా ప్రమ
శనివారం (ఫిబ్రవరి 11) జరిగిన ఫార్ములా E రేసింగ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీలతో కలిసి సందడి చేశారు. KTR, సచిన్, ఆనంద్ మహీంద్రాతో పర్సనల్ గా కూడా కలిసి మాట్లాడారు. మాహింద్రాకి చెందిన రేసింగ్ కార్లని పరిశీలించి అంద
ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ప్రోగ్రాంలో అనేకమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ చూడటమే కాక ఇక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని కూడా వీక్షించి సందడి చేశారు.....................
Hyderabad E-Race: హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్ ముగిసింది. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేయడంతో, తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఫార్ములా ఈ-రేసింగ్ విజేతగ�
ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తు