Home » KTR
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనను ఇందులోకి లాగుతున్నారని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్�
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న (మార్చి 5) హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి సినీ, క్రీడా, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్య�
టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీ
టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటిఆర్ హాజరయ్యాడు. ఇక ఈవెంట్ లో..
రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట�
Minister KTR: హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా-ఈ రేసును తిలకించేందుకు భారీ సంఖ్యలో రాజకీయ, సినీ, క్రీడా ప్రమ