Home » KTR
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మా�
తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
రామ్ చరణ్ కూడా కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా మై డియర్ బ్రదర్, హార్డ్ వర్కింగ్ లీడర్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ చేసిన ట్వీట్ కి కేటీఆర్ రిప్లై ఇస్తూ............
ఇటీవల రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. వైద్యులు కేటీఆర్ ని మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీంతో కేటీఆర్..........
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బీజేపీ ఎన్నడూ చేరుకోలేని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల నిజమైన అజెండా విద్వేషమని, అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని అన్నారు. అబద్ధాల పునాదులపై పాలన సాగి�
హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి గులాబీ పార్టీ వరుసగా షాక్లు ఇస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేషన్ సెంటర్గా టీ-హబ్ -2
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చ�