Home » KTR
కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో ప్రతిష్ఠించిన అతని విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తూ ఇండియా కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం (జూన్ 11)న హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజే అయ్యాక తొలిసారి హైదరాబాద్ నగరానికి రానున్నారు.
గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు..
కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొబైల్ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అదుపుచేయడానికి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులిస్తూ మిగిలిన వారికి నో చెప్పేశారు.
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్లకు 15శాతం స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచిన జూడాలు ఇప్