Home » Kukatpally Tragedy
హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.