Home » Kumara Swamy
హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, చర్చించడంతో వారు జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కుమారస్వామి స్పందించారు. కేసీఆర్తో తాను జరిపిన చర్�
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా
డిసెంబర్ 5 ఉప ఎన్నికల్లో ఫిరాయింపు రాజకీయాల కర్నాటక మీద తీర్పు రాబోతున్నట్లే. ఈ మొత్తం 15 సీట్లలో కనీసం 6 సీట్లను బీజేపీ గెల్చుకొంటే అధికారానికి ఢోకాలేదు. లేదంటే… కొత్తగా కొంతమందిని మళ్లీ ఎత్తుకెళ్లాలి. బీజేపీ పాచిక విసిరింది. అనుకూలంగా ఫలి�
ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల దూరంలో ఉండే �