Home » Kumbh Mela sanitation workers
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్(అలహాబాద్)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా సఫాయి కరంచారి కర్పస్ ఫండ్ (కెఎస్కేసీఎఫ్) కు తన పర్సనల్ సేవింగ్స్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.