Kumbhamela 2019

    కుంభమేళాలో స్మృతి ఇరానీ : మొదటిరోజే గంగా స్నానం

    January 15, 2019 / 03:59 PM IST

    ప్రయాగ్ రాజ్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. తొలి రోజు ఆమె గంగానదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానమాచరించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేస�

10TV Telugu News