Home » Kunduru Raghuveer Reddy
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.
ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండవ తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు.
పెద్దాయన ఇలా మాట మార్చడం వెనక పెద్ద వ్యూహమే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఊపు మీద ఉందని సర్వేలు చెబుతుండటం.. ఈ సారి అధికారంలోకి వస్తుందననే ఆశలు కలగడంతో జానారెడ్డి మనసు మారిందనీ వ్యాఖ్యానిస్తున్నాయి గాంధీభవన్ వ�