Home » #KunoNationalPark
దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.....
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.