Home » Kuppam ycp leaders
ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి ఏపీకి వచ్చి చూస్తే టీచర్లకు మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందని బొత�
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
కుప్పంలో.. YCP నేత సెంథిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కుప్పంకు చంద్రబాబు వస్తే.. ఆయన కారుపై బాంబులేస్తానంటూ సెంథిల్ చేసిన కామెంట్లపై TDP శ్రేణులు ఆందోళన చేశాయి.