kurnool bomb blast

    కర్నూలులో నాటుబాంబు పేలుడులో గాయపడ్డ 7వ తరగతి విద్యార్థి మృతి

    November 16, 2020 / 11:13 AM IST

    kurnool bomb blast: కర్నూలు జిల్లాలో నాటుబాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ బాలుడు మృతి చెందాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. నిన్న(నవంబర్ 15,2020) నాటు బాంబు పేలుడులో బాలుడు వరకుమార్ గాయపడ్డాడు. అవుకు మండలం చెన్నంపల్లెలో ఈ ఘటన జర�

10TV Telugu News