Home » Kurnool Engineering colleges
కర్నూలు నగరంలోని రావేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయంపై కళాశాల యాజమాన్యాలు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది.