Home » Kushboo Photos
కేరళ(Kerala) త్రిస్సూర్ లోని విష్ణు మాయ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహించి ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు. ఈ సంవత్సరం ఈ నారీ పూజకు సీనియర్ నటి కుష్బూని ఆహ్వానించి ఆమెను ఆలయంలో ఓ సిం
సీనియర్ హీరోయిన్ సుహాసిని ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, మరో పక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కాగా ఏప్రిల్ 14న తమిళ న్యూ ఇయర్ కావడంతో తన ఇంట ఫంక్షన్ నిర్వహించింది. ఈ ఫంక్షన్ కి కుష్బూ తదితరులు హాజరయ్యారు.
పాపులర్ యాక్ట్రెస్ ఖుష్బూ ఫొటోషూట్లతో ఇన్స్టాగ్రామ్లో హల్ చల్ చేస్తుంది..