Home » Kusukuntla Prabhakar Reddy
ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్ఎస్లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కే
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్తో చర్చించిన అనంతరం కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
మునుగోడు అభ్యర్థి ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇద్దామనే యోచనలో ఉన్న అధిష్టానికి మునుగోడో టీఆర్ఎస్ అసమ్మతి నేతల సీకెట్ మీటింగ్ తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. మునుగోడు అభ్యర్థి �
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మా�
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభా