Home » Kutumba rao
ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
అమరావతి: పంచాయతీ పన్నులు కట్టకుండా, టీచర్లకు, లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున�