Home » kxipvsrcb
విరాటుడి పర్వం ఒక మ్యాచ్ తోనే ముగిసిందా అన్నట్లుంది. తొలి మ్యాచ్ విజయం తర్వాత గత సీజన్ ఫలితాలు తారుమారవుతాయని భావించారంతా. అదంతా ఆరంభశూరత్వమే అన్నట్లు మారింది. కెప్టెన్ కోహ్లీ(1)తో పాటు ఓపెనర్లు, డివిలియర్స్(28)ఆశించినంత మేర రాణించకపోవడంతో జట
కోహ్లీకి అనూహ్య రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరుకు 207 పరుగుల టార్గెట్ ఇచ్చి సవాల్ విసిరింది. కింగ్స్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఫెయిలైన రాహుల్.. ఆర్సీబీ మ్యా