Home » KYC
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు
ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే టోల్ ప్లాజాల వద్ద సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్' ప్రవేశపెట్టింది.
వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు.
కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలియకుండా అలాంటి లింక్స్పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ క�
UIDAI Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర వ్యక్తిగత కార్యకలాపాలకు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. వ్యాపారపరంగా కూడా KYC కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్లను వినియోగిస్తున్నారు.
ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేవైసీ(Know Your Customer) నిబంధనలకు అనుగుణంగా మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. జనవరి 1 నుంచి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్
కొత్త కంపెనీలో చేరారా? పాత UAN నెంబర్ ఇవ్వలేదా? అయితే మీ పీఎఫ్ డబ్బులు రావడం కష్టమే. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలో చేరినప్పుడు ముందుగా పాత కంపెనీలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రిలీవ్ లెటర్ కూడా తీసుకోవాల�
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. మీ పేటీఎం KYC పూర్తి చేసుకోవాలని, లేదంటే నగదు ఫ్రీజ్ అవుతుందని, మొత్తానికే పేటీఎం అకౌంట్ బ్లా�