Home » LAC
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరించింది. దీంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రాబోయే ర�
పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న ల�
డ్రాగన్ చైనాకు ధీటైన సమాధానం చెప్పేందుకు భారత్ అడుగులు వేస్తోంది. లఢఖ్ సరిహద్దుల్లో భారత నావికాదళం మోహరిస్తోంది. అత్యంత శక్తివంతమైన డజన్ల కొద్ది టాప్ ఆఫ్ ది లైన్ నిఘాతో ఉక్కు పడవలను లడఖ్కు పంపుతోంది భారత్. తద్వారా భారత సైన్యం పాంగోంగ్ త్స�
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�
చైనాతో వాస్తవ సరిహద్దు అయిన 3,488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) వెంట భారత్ తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. అయితే కేవలం ఆర్మీ మాత్రమే కాకుండా, పురుషులు మరియు సామగ్రి(men and material).తో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా తమ పోస్ట్ లను పె�
భారత్-చైనా మధ్య సైనిక చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. బోర్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయి. సోమవారం జరిగిన ఇరు దేశ సైనిక ఉన్నతాధికారుల భేటీలో… తూర్పు లడఖ్ లో ఉద్రిక్తతలు తగ్గించేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపస�
తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో సోమవారం నాటి ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్’లో భారత్ కీలక మార్పులు చేసింది. దీంతో అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.&n