LAC

    చైనా కవ్వింపులతో బోర్డర్ లో టెన్షన్…లఢఖ్ లో ఆర్మీ చీఫ్

    May 23, 2020 / 09:53 AM IST

    దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించ�

    భారత్‌పై నేపాల్ వ్యతిరేకత వెనుకుంది చైనానే

    May 21, 2020 / 02:27 PM IST

    ఇప్పటిదాకా భారత్‌తో బోర్డర్ దగ్గర పాకిస్తాన్ మాత్రమే పంచాయితీకి దిగేది..కానీ ఇప్పుడు నేపాల్ కూడా సై అంటోంది..ఓ వైపు చైనా వరసగా ఘర్షణకు దిగడం మరోవైపు నేపాల్ పదే పదే భారత్‌ని చికాకు పెట్టడం అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసే భారత�