Home » LAC
డ్రాగన్ దేశపు కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీపై పట్టు సాధించేందుకు.. గల్వాన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో శుక్రవారం(జూన్-19,2020) రాయిటర్స్ విడుదల �
సోమవారం రాత్రి లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి ది�
మంగళవారం ఉదయం లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీ�
తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. సోమవారం నుంచే చైనా స�
దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించ�
ఇప్పటిదాకా భారత్తో బోర్డర్ దగ్గర పాకిస్తాన్ మాత్రమే పంచాయితీకి దిగేది..కానీ ఇప్పుడు నేపాల్ కూడా సై అంటోంది..ఓ వైపు చైనా వరసగా ఘర్షణకు దిగడం మరోవైపు నేపాల్ పదే పదే భారత్ని చికాకు పెట్టడం అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసే భారత�